మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి జరిగే ఘోరాలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అల్లరిమూక ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.