తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ ఏడాది మొదటి వారం నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సభ్యులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. ఇటీవల కరోనా బారినపడ్డ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హోంఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. […]