60ఏళ్లు దాటిన వృద్ధులకు..పిల్లలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాయి పలు ప్రభుత్వాలు. అలాగే వితంతు పెన్షన్, వికలాంగుల కోసం పింఛను గురించి విన్నాం. ఇప్పుడు సరికొత్త పింఛను రాబోతుంది. అయితే ఇది..
తమ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ ను చూడ్డానికి అభిమానులు ఎంత దూరమైన వెళ్తారు. అయితే క్రికెట్ పై ఉన్న పిచ్చి ప్రేమతో చెట్లపైకి ఎక్కి తమ ప్రాణాలను పనంగా పెట్టి మ్యాచ్ చూశారు ఓ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.