కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన బిల్లు జీఎస్టీ (GST).”ఇది సామాన్యుల బిల్లు” అని జీఎస్టీని సభలో ప్రవేశపెట్టే ముందు బీజేపీ నాయకులు చెప్పిన మాటా. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని నిత్యవసరాలపై జీఎస్టీని పెంచారు. ఇలా టాక్స్ పెంచడం వల్ల మా అమ్మ నన్ను కొడుతోంది అని 1వ తరగతి పాప ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. మరి ఆ […]