తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ దావన్ సెంటర్ లో తాజాగా ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శ్రీహరి కోటలోని సతీష్ దావన్ సెంటర్ లో చింతామణి సీఐఎస్ఎఫ్ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే […]