ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై క్రిస్టియన్ మతానికి చెందిన శిలువ గుర్తు కలకలం రేపింది. ఓ టీ కొట్టులో T అక్షరాన్ని శిలువ గుర్తులో ముద్రించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.