ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించే స్థలం.. నిత్యం ఎవరో ఒకరు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుపోతూ ఉంటారు. అలాంటి వారికి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లు వ్యవస్థను తీసుకు వచ్చారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ప్రభుత్వ వ్యవస్థలు నియమ నిబంధనలతో.. ఎప్పుడు ప్రజలకు సేవచేసే విధంగా ఉండాలి. ప్రజలకు, ప్రభుత్వానికి […]