ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుండి తేరుకోక ముందే మరో తప్పిదం చోటుచేసుకుంటుండగా కీ మ్యాన్ గుర్తింపుతో పెను ప్రమాదం తప్పింది.