కరోనా వల్ల వేల సంఖ్యలో ఆన్లైన్ కొనుగోళ్ల ఆర్డర్స్ చేస్తున్నారు. అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా నివారణకు మూలికలు పనిచేస్తాయి అని నమ్మించి సైబర్ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘గింగో’ అనే తైలంతో కరోనాను నివారించొచ్చని అది తమ వద్ద దొరుకుతుందని ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధిని అలాగే ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలని నిండా ముంచారు నైజీరియన్ చీటర్స్. మెహదీపట్నంలో ఉంటున్న ఒక ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసిన […]