తెలుగులో పలు చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి పద్మ జయంతి పాపులర్ కమెడియన్, దివంగత వేణు మాధవ్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.