పద్మ అవార్డ్స్.. వివిధ రంగాలలో దేశానికి విశిష్టత సేవ చేసే వారికి కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డ్స్ అందిస్తుంటుంది. విద్య, వైద్య, క్రీడా, వినోదం, సాంఘికం, సాంస్కృతికం, సేవా, సంగీతం వంటి అన్నీ రంగాల్లో మహానుభావులను గుర్తించి, వారిని సన్మానించుకోవడానికి ఈ అవార్డ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఏటా ఇలాంటి వారిని ఎంపిక చేసి గౌరవించుకోవడం వల్ల సమాజంలోని మిగతా వారికి స్ఫూర్తి నింపినట్టు అవుతుంది. సామాజిక బాధ్యత పెంచినట్టు అవుతుంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర […]