ఏపీలోని నర్సిపట్నంలో వైద్యులు గొప్ప మనసును చాటుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏకంగా సెల్ ఫోన్ లైట్ల వెలుగులతోనే ఓ నిండు గర్భిణీకి డెలవరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. అయితే నర్సిపట్నం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోకి ఓ గర్బిణి డెలవరీ కోసం వెళ్లింది. కాగా ఓ వైపు కరెంట్ లేకపోవడం మరో పక్క ఆస్పత్రి జనరేటర్ పనిచేయకపోవడంతో ఏం చేయాలో తెలియక వైద్యులు సెల్ ఫోన్ […]