ఇటీవల కెమికల్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్ లలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ యజమానులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
పిల్లలు అందరూ క్లాసులో రూంలో శ్రద్దగా చదువుకుంటున్నారు. ఉన్నట్టుండి పై నుంచి కుప్పలు తెప్పులుగా సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ పిల్లలు ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ చిన్నారి తలకు బలంగా గాయం అవ్వగా, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని […]