పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు దొంగలు షాక్ ఇచ్చారు. పీఎస్ఎల్ 2023 సీజన్ కోసం లాహోర్ లోని గడాఫీ మైదానంలో 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఆ 8 సీసీటీవీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.