గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. కరోనా సమయంలో మనిషిన చూసి మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పని సరి అయ్యింది. సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారని అంటారు.. కానీ వారిలోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తుంటాయి. తాజాగా, అలాంటి ఘటనే ఒక వరంగల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాయపర్తి మండలం కొండాపూర్ […]