కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైకిల్పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. పెరుగుతున్న ఇందన ధరలకు నిరసనగా ఆయన ఈ వినూత్నంగా నిరసన తెలియజేశారు. గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల తరుపున కేంద్ర ప్రభుత్వంపై తన వినూత్న నిరసనను తెలియజేశారు. బీజేపీ-ఆర్ఆర్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వానికి ఇలాగైన ప్రజల కష్టాలు తెలుస్తాయనే ఉద్దేశంతో […]