భారత దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి తెలియాని వారు ఉండరు. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఎన్నో నవ్వులు పూయించేవి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారు.