కర్ణాటకలోని ‘శక్తి యోజన’ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు సీఎం సీద్దరామయ్య తెలిపిన విషయం తెలిసిందే.