భారత దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి చార్ ధామ్ ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని అంటారు. హిమాలయాల్లో కొలువైన ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తమ జన్మను పావనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. హిమాలయాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో ఎన్నో అవాంతరాలు ఉంటాయి.. చార్దామ్ యాత్ర చేయలనుకోవడం ఒక సాహసం అన్నట్టే అంటారు. అయినా కూడా చార్దామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. చార్ ధామ్ యాత్రలో […]
పశ్చిమ గోదావారి జిల్లాలో ఘోర బస్సు బోల్తా ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికి 9 మంది మరణించినట్లు తెలుస్తుంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇక […]