కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ క్రమంలోనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.