పొరపాటున గతేడాది బడ్జెట్ ప్రతులను ఈ ఏడాది చదివి వినిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అసెంబ్లీలో రచ్చ.. రచ్చ చేసిన ప్రతిపక్ష సభ్యులు.