ఉత్తర్ ప్రదేశ్ లో కొందరు హిజ్రాలు బరితెగించి ప్రవర్తించారు. అర్థరాత్రి ఓ యువకుడిని అడ్డగించి నమ్మించి అతడితో మాటలు కలిపారు. ఆ తర్వాత అతనిని మెల్ల మెల్లగా మాటల్లోకి దింపిన ఆ హిజ్రాలు మత్తు కలిపిన బిస్కెట్లు తినమని ఇచ్చారు. వారిచ్చిన బిస్కెట్లు తిన్న ఆ యువకుడు కొద్దిసేపటి తర్వాత మత్తులోకి జారుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ హిజ్రాలు ఆ యువకుడిని స్థానికంగా ఉన్న ఓ శ్మశానానికి తీసుకెళ్లి ఆ తర్వాత అతడి మర్మాంగాన్ని […]
దేశంలో అఘాయిత్యాలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న కొందరు దుర్మార్గులు 5 ఏళ్ల చిన్నారి నుంచి పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ దంపతులు ఎవరూ ఊహించని దారుణానికి తెర లేపారు. భర్త ఓ టీనేజ్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా భార్య పక్కనుండి వీడియో తీసింది. ఇలా బరితెగించి దారుణానికి పాల్పడిన ఈ దంపతుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. పూర్తి […]
రోజుకు సగటున 90 అత్యాచారా కేసులు నమోదు!! అది కూడా నిర్భయ ఘటన తరువాత కేసులు నమోదు . నిందితులలో చాలా తక్కువమందికి శిక్షలు … మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మహిళలకు కనీస రక్షణ ఉండడంలేదు. దీంతో మహిళల జీవితం కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆడ పిల్లలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు కామాంధులు. కొంతమంది మృగాలుగా మారిపోయి కామంతో కళ్లుమూసుకుపోయిన పాశవికంగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 80 ఏళ్ల వృద్ధురాలి పై అత్యాచారం […]