ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. శీతలగాలులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో చలి పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలోకి పడిపోయాయి. ఈ కారణంగా చాలా మంది ఇప్పటికే మరణించారు. అదీకాక పొగమంచు కారణంగా ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీటితో పాటుగా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు డిజిల్, పెట్రోల్ వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు […]