కొన్ని సార్లు మనుషులు చావు అంచుల్లోకి వెళ్లి అదృష్టం కొద్ది బతికి బయట పడతారు. అలాంటి వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నాయని అంటుంటారు. కొంత మంది ఆకతాయిలు చేసే పనుల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఫ్లాట్ ఫామ్ పై ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న మహిళను అగంతకుడు ఒక్కసారే పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రస్సెల్స్ (బెల్జియం) లోని రోగిర్ మెట్రో స్టేషన్ […]