బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల వేటలో దూసుకుపోతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రికార్డ్ సృష్టిస్తూ హైజంప్ విభాగంతో భారత్ కు తొలి పతకం అందించాడు ఓ అథ్లెట్. మరిన్ని వివరాల్లోకి వెళితే.. తేజస్విన్ శంకర్.. ఈ యువ హైజంపర్ జూన్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో 2.27 మీటర్ల దూరం జంప్ చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై అంచానాలు పెరిగాయి. దీంతో కామన్వెల్త్ […]