ఈ మద్య రాజకీయ నేతలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పపడుతున్నారు. పోలీసుల భద్రత ఎంత ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి..