దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జనవరి 3 నుండి వాక్సినేషన్ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అదేవిధంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్(బూస్టర్ డోస్) వేయాలని మూడో డోస్ టీకాపై సమావేశమైన నిపుణుల బృందం ఆదేశాలు జారీ […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. భారత్ లో ఒమిక్రాన్ వేరియింట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వ్యాప్తి చెందుతోందని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తో చాలా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా […]