పల్నాడు జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రెండు పెద్ద పులులు సంచరిస్తున్నాయనే వార్త వారికి నిద్ర లేకుండా చేస్తోంది.