జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆమె తన రాజీనామా లేఖను మంత్రి కేటీఆర్ కు పంపారు.