ఎవరికైనా ఆకలి వేస్తే ఏదైనా ఆహార పదార్థాలు కానీ.. అవి దొరక్కపోతే మంచినీరు తాగి తమ ఆకలి తీర్చుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఆహారంగా మేకులు, సూదులు, ఇనుప వస్తువులు, నాణేలు తింటూ వస్తున్నారు. కొన్నిసార్లు వారు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం.. డాక్లర్లు వైద్యం చేసి అవన్నీ తొలగించి బతికించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.