సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ.. ఇలానే వేధింపుల పర్వానికి తెర తీసింది. ఏకంగా డిప్యూటీ సీఎం భార్యనే బెదిరించింది. ఆ వివరాలు..
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువులో మంచి ప్రతిభ కనబరిచాడు. అతడి తెలివితేటలకు మంచి ఉద్యోగం వచ్చేది. కానీ మనోడికి.. ఇలా నెలంతా కష్టపడి జీతం తీసుకోవడం నచ్చలేదు. జీవితాంతం సరిపడా డబ్బులను.. కొన్ని రోజుల్లోనే సంపాదించాలని భావించాడు. దానికోసం మనోడు వేసిన ప్లాన్ గురించి వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఉద్యోగాలు వేస్ట్ అనుకున్న సదురు వ్యక్తి.. ఏకంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి.. బెదిరింపులకు దిగాడు. అలా ఇప్పటివరకు ఏకంగా 2.5 కోట్ల రూపాయలు వరకు వసూలు […]
“గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”.. తల్లి, తండ్రి తరువాత స్థానం విద్యాబుద్దులు నేర్పే గురువుదే. అంతటి గొప్ప స్థానంలో మనం మన గురువుని కుర్చోపెట్టాం. అలాంటిది దేవుడిలా కొలిచే గురువు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన దేవాలయంలో కీచక పర్వానికి తెరలేపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థినిని మార్కుల పేరుతో భయపెడుతున్న ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. “నేను నిన్ను పాస్ చేపిస్తాను, కాకుంటే నేను చెప్పింది నువ్వు […]