ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఎర్త్ అవర్ పాటించాలని గవర్నర్ సూచించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్ పాటించాలని.. అత్యవసరమైతేనే లైట్లు వాడాలని కోరారు. రాష్ట్రంలోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేసి ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని కోరారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గవర్నర్ […]