సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారని పత్రి వాసులు అంటున్నారు. అందుకు సంబంధించి 29 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 29 కాదు కదా పత్రి వాసులు సరైన ఆధారం ఒక్కటి చూపించాలని షిర్డీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సాయిబాబా పత్రిలో 1838లో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఖేర్ కుమారుడు విశ్వాస్ ఖేర్ 30 ఏళ్ల పాటు పరిశోధన చేసి సాయిబాబా జన్మస్థలం పత్రి అని చెప్పారు’’ అని పత్రిలోని సాయిబాబా జన్మస్థల మందిర్ ట్రస్టు అధ్యక్షుడు […]