హైదరాబాద్- హైదరాబాద్ వేధికగా 19వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. వర్చువల్ విధఆనంలో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్ గెట్స్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని బిల్గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా వైరస్ మనకు ఎన్నో గుణపాఠాలు […]