పంజాబ్- ఈ కాలంలో దొంగతనాలకు కొదవే లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ దొంగతనం జరుగుతూనే ఉంటుంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. పైగా ఇప్పుడు జరిగేవన్నీ హైటెక్ దొంగతనాలు. పాత కాలంలోలా దొంగలను ఈజీగా గుర్తు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కాలం దొంగలు సూటూ బూటూ వేసుకుని మరీ వస్తున్నారు. అక్కినేని నాగార్జున సినిమా మన్మథుడు సూచిన వారికి హైటెక్ దొంగతనం అర్ధమవుతుంది. […]