ఈ మధ్యకాలంలో డబ్బు విషయంలో చాలా మంది దుర్మార్గులుగా మారిపోతున్నారు. కుటుంబ విలువలను మరిచి ఎంతకైన తెగిస్తూ చివరికి హత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కుమారుడు కనిపెంచిన తల్లిని దారుణంగా రోకలి బండతో కొట్టి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొలగర గ్రామంలో బీరమ్మ (48) […]