ఢిల్లీలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ పేరుతో వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని 'సెట్టింగ్ ది పీస్' అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు.