భోపాల్ గ్యాస్ విషాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్యాస్ లీకై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనంగా పరిహారం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.