హైదరాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మరణించిన 11 మంది కుటుంబాలకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున అందిస్తామని ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. ఇది కూడ చదవండి: సికింద్రాబాద్ లో ఘోరం.. భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం! ఈ ఘటనలో ఇంతమంది మరణించడం చాలా బాధకరమన్నారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు […]