అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామానికి చెందిన సాకె భారతి చదువుపై ఉన్న మక్కువతో ఎన్ని ఆటంకాలు ఎదురైన ఎదుర్కొని రసాయన శాస్త్రంలో పిహెచ్ డి పట్టా పొందింది. తన కలను నెరవేర్చుకుంది.
అమ్మాయిలకు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగే భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకోవాల్సిందే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు.