భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 57 టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి టెస్టుగానీ, ఎంట్రన్స్ గానీ ఉండదు. కేవలం అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగానే ఈ ఖాళీల భర్తీ ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్ స్టిట్యూట్ […]