టీమిండియా యువ క్రికెటర్ మనీష్ పాండే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి.. తన టీమ్ గుల్బర్గా మిస్టక్స్కు భారీ స్కోర్ అందించాడు. శుక్రవారం జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ ఫైనల్లో మనీస్ పాండే కెప్టెన్సీలోని గుల్బర్గా.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నాయకత్వంలోని బెంగుళూరు బ్లాస్టర్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత […]