భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ.