దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మద్యం బాబులు కూడా సూర్యుడి దెబ్బకు బీర్లను లాగించేస్తున్నారు. ఎండ దెబ్బకు హైదరాబాద్ లో కోటి బీర్లు తాగారు
బీరు ప్రియుల అవసరాలను క్యాష్ చేసుకోవటానికి కొన్ని వైన్ షాపులు బరి తెగిస్తున్నాయి. కాలం చెల్లిన బీర్లను సైతం అమ్మేస్తున్నాయి. తాజాగా, కొందరు యవకులు కాలం చెల్లిన బీర్లను తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన..