భూమి మీద మానవుడి మనుగడ మొదలైన నాటి నుంచి నేటి వరకు సమాజంలో ఎన్నో మార్పు జరిగాయి. మానవుడు తన మేధస్సును ఉపయోగించి ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నాడు. రాయితో నిప్పు పుట్టించిన నాటి నుంచి నీటితో వెలుగును తెచ్చే వరకు మానవ విజ్ఞానంలో అనేక కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. అలా ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. అయితే ఈ సాంకేతికతకు విద్యుత్ అత్యవసరం. ఏం పనిచేయాలని ఇది ఉండాల్సిందే. అయితే కరెండ్ వాడకం కూడా తగ్గించేందుకు […]