హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజుల ఆస్తమా రోగులకు చేప ముందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలుగా బత్తని బ్రదర్స్ మృగశిర కార్తె ప్రవేశించగానే 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి ఈ మందు వేసుకుంటారు.