రామయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు దిగ్గజ తెలుగు దర్శకుడు బాపును గుర్తుకు తెచ్చుకుంటున్నారు.