మారుతున్న జీవన శైలిని బట్టి.. ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రోజుల్లో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి వారికి చేదు వార్త చెప్పారు అధికారులు. చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీ సెంటర్లను బ్యాన్ చేశారు.