బిజినెస్ డెస్క్- బ్యాంకులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో ఎవ్వరికి తెలియదు. కరోనా కష్టకాలంలో బ్యాంకులు సైతం ప్రజలపై భారం వేస్తున్నాయి. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కస్టమర్లపై ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ ఎస్ బీఐ చార్జీల మోత మోగిస్తోంది. భారతీయ స్టేట్ బ్యాంకు సర్వీస్ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కలిగిన వారిపై చార్జీల భారం పడబోతోంది. ఎస్బీఐ కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 […]