ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త బండ్లపల్లి మదన మోహన్ రెడ్డి. ఇక ఇప్పటికే మదన మోహన్ రెడ్డి పలువురు నాయకులను, విద్యావేత్తలను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.